Exclusive

Publication

Byline

విదేశీ చదువులకు లోన్ కావాలా? ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేట్లు ఇవే

భారతదేశం, జూన్ 16 -- దేశంలో లేదా విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్లు ఒక గొప్ప ఆర్థిక వనరుగా మారాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే లక్ష్యతో చాలా కుటుంబాలు ... Read More


8వ పే కమిషన్: గ్రాట్యుటీ రూల్స్ మారుతున్నాయా? ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఇవే

భారతదేశం, జూన్ 16 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ పే కమిషన్ (8th Pay Commission) నివేదిక సమీపిస్తున్న వేళ, ఉద్యోగ సంఘాలు సరికొత్త డిమాండ్లను తెరపైకి తెచ్చాయి. రిటైర్మెంట్ ... Read More


'సర్వం' ఏఐ సంచలనం.. రూ.1,950 కోట్ల భారీ నిధుల సేకరణ

భారతదేశం, జూన్ 16 -- బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ ఏఐ స్టార్టప్ 'సర్వం' గ్లోబల్ టెక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. తన సిరీస్ బి నిధుల సేకరణలో భాగంగా తొలి విడతలోనే 234 మిలియన్ డా... Read More


ఇక సులభంగా యూఎస్ స్టాక్స్‌లో పెట్టుబడులు.. జెరోధా, గ్రో, ఏంజెల్ వన్‌లకు అనుమతి

భారతదేశం, జూన్ 16 -- భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లకు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు సరికొత్త మార్గం సుగమమైంది. దేశంలోని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలైన జెరోధా, గ్రో, ఏంజెల్ వన్, అప్‌స్టాక... Read More


E20 పెట్రోల్‌తో మీ కారు సేఫేనా? వాహనదారులు తెలుసుకోవాల్సిన నిజాలు

భారతదేశం, జూన్ 15 -- భారతదేశ ఇంధన మార్కెట్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పర్యావరణ స్పృహ ఉన్న వాహనదారులందరూ గమనించాల్సిన రోజులివి. 2026 నాటికి దేశవ్యాప్తంగా 'E20' పెట్రోల్ ప్రామాణిక వేరియ... Read More


సుందర్ పిచాయ్‌కు చుక్కెదురు.. స్టాన్‌ఫర్డ్ విద్యార్థుల వాకౌట్

భారతదేశం, జూన్ 15 -- స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ 2026 స్నాతకోత్సవంలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. గూగుల్, అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రసంగం ప్రారంభించడానికి వేదికపైకి రాగానే విద్యార్థులు తీవ్ర నిరసన ... Read More


భారత సైన్యానికి 41 అత్యాధునిక డ్రోన్లు అందజేసిన 'డ్రోగో ఏరోస్పేస్'.. రూ. 72 కోట్ల రక్షణ ఒప్పందంలో కీలక మైలురాయి!

భారతదేశం, జూన్ 15 -- కేంద్ర ప్రభుత్వ 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' పిలుపునకు అనుగుణంగా దేశీయ రక్షణ తయారీ రంగంలో ఒక తెలుగు సంస్థ సరికొత్త మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్‌ మాదాపూర్ కేంద్రంగా... Read More


బ్రిటన్ సంచలన నిర్ణయం: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై పూర్తి నిషేధం

భారతదేశం, జూన్ 15 -- చిన్నారులు, టీనేజర్లలో పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనానికి అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలకు సిద్ధమైంది. 16 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడ... Read More


ఆక్స్‌ఫర్డ్‌లో రూ. 2 కోట్ల స్కాలర్‌షిప్ సాధించిన భారతీయ మహిళ.. 'నేను అప్లై చేయడమే మానేద్దాం అనుకున్నా!'

భారతదేశం, జూన్ 15 -- గత 8 నెలలుగా వరుస తిరస్కరణలు.. దరఖాస్తు చేయడమే వదిలేద్దాం అనుకున్న దశలో ఒకే ఒక్క అవకాశం.. వైష్ణవి రామలింగం జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. ప్రపంచంలోనే అత్యున్నత విద్యాసంస్థ అయ... Read More


క్లిష్ట పరిస్థితిలో ఆంత్రోపిక్: వైట్ హౌస్ ఆంక్షలు, గ్లోబల్ షట్‌డౌన్ వెనుక అసలు కథ ఇదీ

భారతదేశం, జూన్ 15 -- ఆంత్రోపిక్ సంస్థ తన సరికొత్త మోడళ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన కేవలం మూడు రోజుల్లోనే ఈ నిషేధం ఎదురవడం గమనార్హం. ఈ చారిత్రాత్మక వివాదం వెనుక ఉన్న లోతైన రాజకీయ, సాంకేతిక కారణాలు... Read More